https://andhra-politics.com/వీడియోలు/ఫ్రంట్-లైన్-వారియర్స్-గా/
ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కరోనా సమయంలో పనిచేసిన నర్సులకు నాలుగు నెలల జీతాలు చెల్లించాలని పాడేరులో మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనాన్ని నర్సులు అడ్డుకొని ఆందోళన చేశారు.